TTD : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథం..

TTD : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథం..

టీటీడీ స్వర్ణరథం: తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి స్వర్ణరథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు (జనవరి 2) స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథంపై వెలసిన య్యుమలయోదయ విహారం భక్తులకు కన్నుల పండువగా సాగింది. జనవరి 2వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఏడుకొండల స్వామివారు బంగారు రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అందంగా అలంకరించిన బంగారు రథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులు, పలువురు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో గోవింద నామస్మరణతో లాగారు. తిరుమల మాడవీధుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు డోలోత్సవాన్ని తిలకించారు. బంగారు రథంలో వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *